- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: తాడేపల్లిగూడెం సభకు పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన ఉమ్మడి సభ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సభకు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మరోవైపు సభకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో టీడీపీ, జనసేన జెండాలు సభలో రెపరెపలాడుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన జెండాను చంద్రబాబు, టీడీపీ జెండాను పవన్ కల్యాణ్ ఉపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఉమ్మడి సభ కావడంతో జనసేన, టీడీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జై టీడీపీ, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. తెలుగు సేన విజయకేతనం పేరుతో సభను నిర్వహిస్తున్నారు.
Read More..
Next Story